.....జీవికి జీవే దెయ్యము ...
....జీవికి జీవే మిత్రువు ....
....జీవికి జీవే శత్రువు .... .
... రూపా కిరణూ వినుర శేషగిరీ ......
ప్రతీ పదార్ధము లోను శక్తి ఉంటుంది . ఆ జీవి లేదా వస్తువు లో ఉండే శక్తే దైవము . బాల్యములో శ్రీకృష్ణుడు తల్లిదండ్రులకు దూరముగా రేపల్లెలో ఆవుపాలు త్రాగుతూ పెద్దవాడయాడు . తల్లిపాలతో సమానమైన తన పెరుగుదలకు , శక్తికి మూలమైన ఆ పాలునిచ్చే గోవునే అమ్మ గా నమ్మి పూజించాడు ... పూజింపమని ఆదేశించాడు . . . ప్రార్ధించాడు , ప్రార్ధించమని నమ్మేలా చేసాడు .. ఇది హిందూ పురాణం లో వ్రాయబడి ఉంది. కనిపించే దాన్నే నమ్మమన్నాడు ... ఆరాధించమన్నాడు . అదే ప్రత్యక్ష దైవారాధన .
- =====================================
No comments:
Post a Comment
Thank for Comment ... Your comment has been sent to Blogger . Your comment is more valuable for improvement of my blog.